‘కీర్తిశేషులు’ భమిడిపాటి

ప్రముఖ సినీ రచయిత, ఆంధ్ర – ఆంగ్లభాషలలో దిట్ట, గణిత మేధావి భమిడి పాటి రాధాకృష్ణ (78సం||లు) సెప్టెంబర్‌ 4వ తేది రాజమండ్రిలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో కన్నుమూశారు.  భమిడిపాటి 150 సినిమాలకు మాటలు, కథలు అందించారు. భమిడిపాటి రాధాకృష్ణఆయన ఆఖరిచిత్రం ‘నారీ నారీ నడుమ మురారీ’. భమిడిపాటి రచించిన ‘కీర్తిశేషులు’ నాటిక నాటక రంగంలో చాలా ప్రసిద్ధమైంది.  5 వేల సంవత్సరాల క్యాలెండర్‌ను క్రీస్తు పూర్వం 45 నుండి క్రీస్తు శకం 5555 వరకు రూపొందించి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు. ఈ క్యాలెండర్‌కు ఆయన తన ఇంటి పేరునే పెట్టారు భమిడిపాటి హిందీ, కన్నడ, తమిళ భాషలలో కూడా రచనలు చేశారు. ఆయన మృతికి సాహిత్యనేత్రం శ్రద్ధాంజలి ఘటిస్తోంది.

Leave a Comment

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో